వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.

0
57
పూజల్లో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర్ రావు, శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.