Site icon Sri Yadadri Vaibhavam

పోలవరం ముంపు మండలాల విలీనంపై హైకోర్టులో విచారణ

పోలవరం ముంపు మండలాల విలీనం పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి గతంలో వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఏడు మండలాలను డీలిమిటేషన్‌ చేయకుండా ఎన్నిలకలకు వెళ్లడంపై పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. కాగా ఈ పిటిషన్‌పై దసరా సెలవుల తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు తెలియజేసింది.

Exit mobile version