Site icon Sri Yadadri Vaibhavam

23 నుంచి 25 వరకు అధ్యయనోత్సవాలు

శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి జయంతి పురస్కరించుకొని ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. యాగ నిర్వహణకు మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ గీత ఆదేశాల మేరకు ఏ ఈ ఓ గజ్వేల్ రమేష్ బాబు శనివారం ప్రధానార్చకులు నల్లమ్ తీగల్ లక్ష్మీ నరసింహా చార్యతో సమావేశమయ్యారు. మండపంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు రమేష్ బాబు చెప్పారు.

Exit mobile version